Monday, February 16, 2009

మినీ కధ

ఇద్దరు వ్యక్తులు స్మశానంలో మాట్లాడుకుంటున్నారు
మొదటివ్యక్తి: ఇంతకు ఇతను ఏం వదిలిపెట్టి వెళ్ళాడు తన వాళ్ళకి?
రెండవ అతను: "అంతా" .

యండమూరి "వీళ్ళనేం చేద్దాం ?" నుండి

No comments: